ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 12 (ప్రజా జ్యోతి): గర్భిణులు ప్రతీరోజు అంగన్ వాడీ కేంద్రంలో మధ్యాహ్నం వేళ పోషక విలువలతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవాలని ఐసిడిఎస్ తాడ్వాయి సిడిపిఓ గొర్ల మల్లీశ్వరి అన్నారు.సోమవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి అంగన్ వాడీ కేంద్రంలో సామూహిక శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ మల్లీశ్వరి హాజరై మాట్లాడారు.గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్య పరీక్షలను నిర్వహించుకోవాలని అన్నారు.గర్భిణులకు ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కావడం సురక్షితమని తెలిపారు. అంగన్ వాడీ కేంద్రంలో 9 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం చేయడం సంతోషించ తగ్గ విషయమని సర్పంచ్ వీసం సమ్మయ్య అన్నారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సుమతి,ఎంపీటీసీలు నాగలక్ష్మి,ఉమాదేవి, అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్