గూడూరు సెప్టెంబర్ 10 (ప్రజా జ్యోతి):మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ఇటీవల మృతి చెందిన వాడి కుటుంబ సభ్యులను మాజీ ఎంపీపీ రమేష్ శనివారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ముందుగా గూడూర్ గ్రామపంచాయతి పరిధిలోని చంద్రుగూడేం వాసి ఉట్ల వీరచారి తల్లి కృష్ణ బాయి ఇటివల చనిపోగ అక్కడికి వేళ్ళి పూలతో నివాళి అర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి వారి కుటుంబానికి సహాయంగా 50కీలోల బియ్యము అందచేయడము జరిగింది.
అనంతరం గూడూర్ గ్రామపంచాయతి పరిధిలోని చంద్రుగూడేం వాసి అయిన ఏర్ర లక్ష్మీనారయణ తల్లి రాములమ్మ ఇటివల చనిపోగ అక్కడికి వేళ్ళి పూలతో నివాళి అర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తేలియచేసి సహాయంగా 50కీలోల బియ్యము అందచేయడము జరిగింది.
అనంతరం గూడూర్ గ్రామపంచాయతి పరిధిలోని చంద్రుగూడేం వాసి అయిన భూక్య రవిందర్ ఇటివల చనిపోగ అక్కడికి వేళ్ళి పూలతో నివాళి అర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తేలియచేయడము జరిగింది.