చిట్యాల ప్రజా జ్యోతి సెప్టెంబర్ 26, .. మండలంలోని గోపాలపురం ,కొత్తపేట ,ఒడితల గ్రామాలలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలలో భాగంగా బతుకమ్మ పండగ కానుకగా ఆడబిడ్డలకు ఎంపిపి దావు వినోదా, గొర్రె సాగర్ పిఎసిఎస్ చైర్మైన్ క్రాంతి కుమార్ రెడ్డి లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గోపాలపురం సర్పంచ్ దుప్పటి రజిత శ్రీనివాస్,సుశీల సర్పంచులు రవి , సాంబలక్ష్మీ,గణపతి,రాజు నాయక్ ,నాయకులు కుమార్ ,సురేష్ ,రఘు ,అంకూస్ ,నగేశ్ ,శ్రీరామ్ నగేశ్ ,గొర్రె సతిష్ , మొగిళి, స్వరూప శంకర్,సత్యం ,కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు ..
- 3 views