గూడూరు సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి): గుంజేడు ముసలమ్మ కు మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, ఎంపీటీసీ సుజాత మోతిలాల్ తో కలిసి బుధవారం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మళ్లీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పి కో ఆప్షన్ ఎండి ఖాసీం ,లింగా రెడ్డి, వెంకట్ కృష్ణ రెడ్డి, లక్ష్మణ్ రావు, సురేందర్, వేణుగోపాల్ రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు, పార్టీ గ్రామ, మండల నాయకులు మరియు తదితరులు ఉన్నారు.
- 1 view