ప్రజా జ్యోతి నాగారం 14 సెప్టెంబర్. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 16న జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించే ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఎంపీడీవో జి. శోభారాణి అన్నారు. బుధవారం నాగారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూతుంగతుర్తి గురుకుల పాఠశాల నుంచి రామాలయం వరకు తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించనునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లట్లపల్లి ఉప్పలయ్య, తాహసి ల్దార్ హరిచంద్ర ప్రసాద్, ఎంపీ ఓ దారశ్రీనివాస్, డాక్టర్ నీలిమ, ఏపీఎం నగేష్, ఏపీవో రవి, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల, ఆశ వర్కర్లు ,అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్