హనుమకొండ, సెప్టెంబర్21 (ప్రజాజ్యోతి) .../ హైదరాబాద్ లో నిర్మించిన నూతన సచీవాలయానికి అంబేద్కర్ భవన్ అని నామకరణం చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ధన్యవాదాలు తెలియజేస్తు మాదిగ రాజకీయ పోరాటాసమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ల్యాదేళ్ల కుమార్వ మాదిగ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ ను తన నివాసంలో కలిసి పూలగుచ్చంతో కృతజ్ఞతలు తెలిపారు. ఎంపిని కలిసిన వారిలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొక్కల వెంకటస్వామి, రాష్ట్ర ప్రధానకార్యధర్శి గన్నారపు రవి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు సింగారపు చిరంజీవీ, హన్మకొండ జిల్లా ప్రదాన కార్యదర్శి జేరిపోతుల విల్సన్, కాజిపేట్ మండల అధ్యక్షులు శనిగారపు లింగస్యామి తదితరులు ఉన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్