TRS పార్ట బలోపేతం కోసంముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది

Submitted by Sathish Kammampati on Wed, 07/09/2022 - 17:13
A meeting of key activists was organized to strengthen the TRS party

మద్దిరాల మండలంసెప్టెంబర్ 7 (ప్రజా జ్యోతి) మన ప్రియతమ నాయకులు, తుంగతుర్తి శాసనసభ్యులు  గౌ. శ్రీ. డా. గాదరి కిశోర్ కుమార్  గారి ఆదేశానుసారం  ఈ రోజు మద్దిరాల మండలం లోని పోలుమల్ల,గోరెంట్ల  గ్రామాలలో TRS పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి, గ్రామాలలో  పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగినది. ఈ సమావేశానికి  ముఖ్య అతిథిగా జిల్లా రైతు బంధు సమితి కో ఆర్డినేటర్  శ్రీ. SA రజాక్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో   వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరాం రెడ్డి,మండల కార్యదర్శి సూరినేని నరసింహ్మ రావు,మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ ఆకుల ఉప్పలయ్య,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాతురి లింగారెడ్డి, సర్పంచ్ దామెర్ల వెంకన్న, ఎంపీటీసీ లు  మల్లారెడ్డి, శిరంశెట్టి వెంకన్న,గ్రామ శాఖల  అధ్యక్షులు రేసు వెంకన్న,బద్దం అమృతారెడ్డి,PACS డైరెక్టర్  బద్దం సంజీవ రెడ్డి,శిరంశెట్టి అశోక్, అధిరెడ్డి, ex mptc ఉమామహేశ్వర్,మండల యువజన అధ్యక్షుడు నల్ల మధు రెడ్డి, పాలబిందల శ్రీను,సందసాని శంకరయ్య, బండి శేఖర్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు*.