మద్దిరాల మండలంలోని కొత్త బస్టాండ్ దగ్గర గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలి అన్నదాన కార్యక్రమంలో మద్దిరాల ఎంపిటిసి మార్త అనిత కృష్ణమూర్తి

Submitted by Ramakrishna on Thu, 08/09/2022 - 14:26
Maddirala MPTC Martha Anitha Krishnamurthy during the Ganesh Navratri festival near the new bus stand in Maddirala mandal.


మద్దిరాల మండలసెప్టెంబర్ 7 (ప్రజా జ్యోతి) సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మద్దిరాల ఎంపిటిసి మార్త అనిత కృష్ణమూర్తి పాల్గొని అధిక సంఖ్యలో ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ k లింగమూర్తి నలమాస ఉపేందర్ మేడుదుల అనిల్ సుల్తాన్ నరేష్ మల్లారపు కాసి గజ్జి యాకయ్య నీలకుర్తి స్వామి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు