టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 17:25
Joining the TRS party


మద్దిరాల మండలంసెప్టెంబర్ 8 (ప్రజా జ్యోతి) తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో మద్దిరాల మండల కేంద్రానికి చెందిన  తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ ప్రధాన కార్యదర్శి వల్లపు రమేష్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కస్నబోయిన వెంకన్న,రాంపాక బుచ్చయ్య  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి,  టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేడు *తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.నూతనంగా TRS పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

 ఈ కార్యక్రమంలో  జిల్లా రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ SA రజాక్ ,గ్రామ శాఖ అధ్యక్షులు వడ్డాణం మధుసూదన్, ఉప సర్పంచ్ మల్లాల నర్సయ్య, గూడ వెంకట్ రెడ్డి, యల్లు శివ్వా రెడ్డి,కొలగాని వెంకన్న, BS ముదిరాజ్, మట్టిపెల్లి లింగయ్య, చామకూరి నాగరాజు,భూతం రవీందర్, వల్లపు శ్రీను, మల్లాల రాంమూర్తి, అంకతి కుమారస్వామి, కోట వేణు, చామకూరి బిక్షం, రాంపాక నాగరాజు, సతీశ్,రవి, పరమేష్, నుబాబురావు,మురళి,బొందకోల విజయ్, బత్తుల గిరి, దండే నర్సయ్య, మెడిదుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు