తెలకపల్లి, సెప్టెంబర్ 18( ప్రజాజ్యోతి): వీఆర్ఏల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగిస్తామని వీఆర్ఏల జేఏసీ జిల్లా చైర్మన్ ఆర్ విజయ్ మండల జేఏసీ చైర్మన్ అశోక్ అన్నారు మండల కేంద్రం తహసిల్దార్ కార్యాలయం ఎదుట శిబిరం వద్ద ఆదివారం సమ్మె 56వ రోజు సందర్భంగా దీక్షలో పాల్గొని మాట్లాడుతూ వెంటనే వీఆర్ఏలకు పే స్కేల్ ప్రమోషన్స్ వారసులకు ఉద్యోగాలు ఇస్తూ జీవో విడుదల చేసే వరకు తమ సమ్మె కొనసాగిస్తామని పేర్కొన్నారు దీక్షలో వీఆర్ఏల జేఏసీ మండల ప్రధాన కార్యదర్శి రాము వీఆర్ఏలు సాయి సుల్తాన్ బాలమ్మ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్