ఉదయ హృదయాన్ని చాటుకున్న స్నేహితులు
చిట్యాల సెప్టెంబర్ 19(ప్రజాజ్యోతి)../ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల1990 -1991 పూర్వ విద్యార్థులు తమ తోటి స్నేహితులు బద్దుల యాదయ్య తండు శ్రీనివాస్ చనిపోవడంతో వారి భార్య లగు బద్దుల సుజాత తండురమ మరియు స్నేహితురాలు దర్శి పద్మ లకు ఒక్కొక్కరికి 10500 చొప్పున ఆర్థిక సహాయం అందజేసినారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రవణ్ కుమార్ 21000 రూపాయలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ సర్పంచ్ జిట్ట నగేష్, గుండెబోయిన సైదులు, బొక్క పురుషోత్తం రెడ్డి, కౌన్సిలర్ బెల్లి సత్తయ్య, మారగొని రమేష్, జంపాల వెంకన్న, గంటా శ్రీనివాసరెడ్డి, చెరుపల్లి శ్రీనివాస్, మన్నెం దుర్గయ్య,