భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 25 (ప్రజా జ్యోతి).//... మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ మద్దెలఅమ్మ దేవి ఆలయంలో శ్రవణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీ స్వర్ణ కవచాలంకృత అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనము ఇచ్చారు. తొలిరోజు పూజ కార్యక్రమంలో పోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టీపోలు విజయలక్ష్మి శ్రీనివాస్ దేవాలయ కమిటీ చైర్మన్ రుద్ర చెన్నకేశవులు ఉపాధ్యక్షులు భారత గిరి వాసు ప్రధాన కార్యదర్శి కడవేరు చంద్రశేఖర్ అడేపు ఆంజనేయులు చేనేత సేల్ అధ్యక్షులు అంకం పాండు దేవాలయ ధర్మకర్తలు కల్వకుంట్ల రమేష్ బోడ దయానంద్ గుండు ప్రవీణు కుర్రె యెల్లెశు మచ్చ వెంకటేష్ ఈపూరి వెంకటేష్ చిట్టిపోలు శంకర్ వనం కృష్ణ మహిళా ధర్మకర్తలు చిట్టిపోలు వసంత మహేశ్వరం నాగమణి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- 5 views