అడ్డగూడూర్ సెప్టెంబర్ 23 (ప్రజా జ్యోతి న్యూస్): అడ్డగుడూర్ మండలం మంగమ్మగూడెం గ్రామానికి చెందిన డప్పు చంద్రయ్య వయస్సు 57 అకాల మరణాన్ని చింతిస్తూ వారి పార్థివ దేహానికి నివాళి అర్పించిన అడ్డగుడూర్ సర్పంచ్ బాలెంల త్రివేణి దుర్గయ్య వారితో పాటు గజ్జెలీ రవి అడ్డగుడూర్ మండల యువ నాయకులు బాలెంల నరేందర్ బాలెంల నరేష్ బాలెంల సోమయ్య బాలెంల బాలస్వామి అన్నం వెంకన్న బయ్య బిక్షం డప్పు వెంకన్న డప్పు ముత్తయ్య డప్పు బాలయ్య డప్పు దుర్గయ్య డప్పు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు*
- 2 views