సూర్యాపేట టౌన్ అక్టోబర్ 2 ప్రజా జ్యోతి./....అత్యాధునిక వసతులతో సామాన్యుని కలలకు ప్రతిరూపంగా సాయి ప్రియ హిల్స్ అందుబాటులోకి తెచ్చామని నిర్వాహకులు ఉప్పల ఆనంద్ ,తోట శ్యామ్ తెలిపారు .ఆదివారం పట్టణ శివారులోని పిల్లల మర్రి పరిధిలో ఎలైట్ డెవలపర్స్ ఆధ్వర్యంలో సాయి ప్రియ హిల్స్ వెంచర్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. జాతీయ రహదారికి అనుకొని 25 ఎకరాలలో సువిశాలమైన స్థలంలో 40 ఫీట్ల బిటి రోడ్లను, వాకింగ్ సౌకర్యంతో మున్సిపల్ బోర్ నీటిని అందిస్తూ గృహ ,వాణిజ్య నిర్మాణాలకు పేదలకు అందుబాటులో లభించే విధంగా ఓపెన్ ప్లాట్లు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు ఊర రాంమ్మూర్తి వెంచర్ పార్ట్నర్స్,ఉప్పల ఆనంద్, తోట శ్యామ్, కర్నాటి శ్రీనివాస్, చల్లా లక్ష్మీకాంత్, లక్ష్మీప్రసాద్ వెంకటరమణరావు రవీందర్ రెడ్డి ,వెన్న జవహర్ రెడ్డి, వ్యాపార ప్రముఖులు మీలా మహాదేవ్, పెద్దిరెడ్డి గణేష్, మొరిశెట్టి శ్రీనివాస్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
- 2 views