వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 16:56
The problems of VRAs should be resolved

తెలకపల్లి, సెప్టెంబర్ 17 (ప్రజాజ్యోతి):  రెండు నెలలుగా సమ్మెను కొనసాగిస్తున్న వీఆర్ఏల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి ఆదుకోవాలని వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు కే అంజనేయులు సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు శనివారం తెలకపల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట శిబిరం వద్ద సిఐటియు శ్రీనివాసులు వీఆర్ఏలకు మద్దతు ప్రకటించి దీక్షలో కూర్చున్నారు వీఆర్ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆర్ శ్రీనివాసులు అన్నారు కార్యక్రమంలో వీఆర్ఏలు ఆర్ విజయ్ అశోక్ రాము ఇబ్రహీం సాయి బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.