తెలకపల్లి, సెప్టెంబర్ 17 (ప్రజాజ్యోతి): రెండు నెలలుగా సమ్మెను కొనసాగిస్తున్న వీఆర్ఏల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి ఆదుకోవాలని వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు కే అంజనేయులు సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు శనివారం తెలకపల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట శిబిరం వద్ద సిఐటియు శ్రీనివాసులు వీఆర్ఏలకు మద్దతు ప్రకటించి దీక్షలో కూర్చున్నారు వీఆర్ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆర్ శ్రీనివాసులు అన్నారు కార్యక్రమంలో వీఆర్ఏలు ఆర్ విజయ్ అశోక్ రాము ఇబ్రహీం సాయి బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్