-ఏకే పౌండేషన్ చైర్మన్ కట్టే బోయిన అనిల్ కుమార్ యాదవ్
ఫోటో రైటప్ : క్రీడా సామాగ్రిని అందజేస్తున్న అనిల్ కుమార్ యాదవ్.
హలియా,సెప్టెంబర్22(ప్రజా జ్యోతి): క్రీడలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని రోజువారి పనిలో ఒత్తిడిని అధిగమించడానికి క్రీడలు ఎంతో తోడ్పడతాయని ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టే బోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలో ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక మానసిక ప్రశాంతతను కలగజేస్తాయని తెలిపారు. గ్రామీణ క్రీడాకారులు క్రీడల అభివృద్ధి కొరకు ఏకే ఫౌండేషన్ ఎల్లప్పుడు చేయూతనిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శాగం శ్రవణ్ కుమార్ రెడ్డి,అంజి బాబు, మల్లయ్య యాదవ్, షేక్ రహీం, రామకృష్ణా రెడ్డి, రవిశంకర్, నాగరాజు యాదవ్,చాంద్ పాషా, క్రీడాకారులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్