మక్తల్, సెప్టెంబర్ 5, ( ప్రజా జ్యోతి న్యూస్) వాసవి వారోత్సవాల సందర్భంగా 5వ ఈ రోజైనా సోమవారంవాసవి స్టార్ క్లబ్, వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉపాధ్యాయులను శాలువా పూలమాల మాటలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు కట్టా సురేష్ కుమార్, వాసవి క్లబ్ అధ్యక్షుడు మనసుని రంజిత్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆలంపల్లి రంగనాథ్ మాట్లాడుతూ అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని వారన్నారు. నేడు అన్ని శాఖల లోని ఉద్యోగస్తులను తయారు చేయుటలో ఒక ఉపాధ్యాయుడు మాత్రమే తాజ్ అవుతుందని అందుకే నాడు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ, ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా పదవులు చేపట్టి ఎంతో ఉన్నతంగా అందరికీ మార్గదర్శకులుగా ఉన్న ఆ మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను జరుపుకోవడం ఎంతో అదృష్టం గా మనందరం భావించాలని వారి సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బొరిశెట్టి భాస్కర్, పొర్ల వెంకటేష్,ఏపూరి రమేష్, తాళంపల్లి అరవింద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు కట్ట సురేష్, మనసాని నాగరాజ్, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మనసాని రంజిత్ కుమార్, వాసవి క్లబ్ సెక్రటరీ అలంపల్లి రంగనాథ్, వసవి క్లబ్ ట్రెజరర్ కల్వ నర్సింహ, వాసవి వనిత క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ మనసాని అశ్విని , సెక్రటరీ అలంపల్లి మేఘన, ట్రెజరర్ కల్వ అనుష, కట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్