హలియా,సెప్టెంబర్21(ప్రజా జ్యోతి): ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యా శిక్షణను అభ్యసించాలంటే శారీరక పరీక్ష లో ప్రతిభ కనబరిచి విద్యను అభ్యసించాలని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. రాష్ట్రంలో ఆరు పరీక్షా కేంద్రాలలో నిర్వహించే శారీరక పరీక్ష బుధవారం అనుముల పరిధిలో శ్రీకృష్ణ వ్యాయామ విద్యా కళాశాల లో నిర్వహించే పరీక్ష కు హాజరై జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ విద్యార్థి టీచర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో మానసిక ఒత్తిడిని జయించేందుకు,శారీరక వికాసానికి క్రీడలు ఎంతో తోడ్పడతాయని తెలిపారు. శిక్షణలో ప్రతి విద్యార్థి చక్కని ప్రతిభ కనబరిచి విద్యను అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు,పట్టణ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు,మండల ప్రధాన కార్యదర్శి ఎనమల సత్యం, ఎంపీటీసీ కొండా రమేష్, సర్పంచ్ విజయ్,టిఆర్ఎస్ నాయకులు చిలిగిరెడ్డి గోపాల్ రెడ్డి,కన్వీనర్, ప్రొఫెసర్ సత్యనారాయణ,రాష్ట్ర పరిశీలకులు కుంభం రాంరెడ్డి, ప్రిన్సిపాల్ నరసింహారావు, ఏడుకొండలు,శ్రీనివాస్, వెంకటరమణ,వ్యాయామ ఉపాధ్యాయులు,అధికారులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్