బాధితునికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 11:28
MLA who provided financial assistance of Rs.1 lakh to the victim

తెలకపల్లి,సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి):  మండలంలోని పెద్దూరు గ్రామానికి చెందిన వెంకటేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన లక్ష రూపాయలను బుధవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఎల్ఓసి అందజేశారు కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బైకాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఈదుల నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.