ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్.
వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 19 (ప్రజా జ్యోతి)''// ఏజెన్సీ లో గిరిజన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ నవనిర్మాణ సేన గిరిజన సంఘం ఆధ్వర్యంలో వెంకటాపురం మండల కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 28 వ రోజుకు చేరుకున్నాయి.దీక్షలకు మద్దతుగా గిరిజనులు సోమవారంభారీ ర్యాలీ నిర్వహించారు.ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనేతరులు ఇక్కడ నుంచి వెళ్ళి పోవాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, పెసా చట్టం అమలు కోసం పాటుపడని ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీపీ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ ర్యాలీలో నినాదాలు చేశారు.ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాలు అమలు చేయకపోతే ఆదివాసీ వనదేవతల స్ఫూర్తితో ఉద్యమిస్తామని హెచ్చరించారుఆదివాసీ చట్టాల అమలు కోసం ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కొర్శా. నర్సింహమూర్తి చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సంఘీభావంగా మహిళలు సంఘీభావం తెలిపారు
చట్టాల అమలు కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధంగా ఉన్నట్లు కొర్శా. నర్సింహమూర్తి ప్రకటించారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్