వెంకటాపురం ( నూగూరు) సెప్టెంబర్ 16( ప్రజా జ్యోతి)// ములుగు జిల్లా ,వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామ పంచాయతీకి చెందిన ఇరవై కుటుంబాలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారు బిజెపిలో చేరడం జరిగింది.వారికి బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి సతిష్ కుమార్ ఎంపిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్రమోదీ నాయకత్వంలో 19 రాష్ట్రలల్లో భాజపా సుపరిపాలన సాగుతుందని రాబోయే రోజుల్లో 20వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రమేనని, రాష్ట్రంలో నిరంకుశ పాలనకు అంతం పలుకుతూ బీజేపీలోకి చేరికలు మొదలయ్యాయని అన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చ నాయకులు త్రినాథరావు, మరికాల ఎంపీటీసీ లక్ష్మీశేఖర్, మట్టి రమేష్, చెరుకుల సర్వేశ్, కుచింటి చందర్ రావ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్