అడ్డగుడూర్ సెప్టెంబర్ 19 (ప్రజా జ్యోతి) న్యూస్../ అడ్డగూడూరు మండల కేంద్రంలో గిరిజనులకు 10% రిజ్వేషన్ ప్రకటించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభత్వానికి ఈ నిర్ణయం ద్రారానైనా మీ వైఖరి మానుకొని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ మీద బీజేపీ ప్రభుత్వానికి వివక్ష ఎందుకని, గిరిజన రిజర్వేషను ఎందుకు ఆపుతున్నారు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నిజాం కళాశాల టిఆర్ఎస్వి అధ్యక్షులు బాలెంల అవినాష్, టిఆర్ఎస్ యూత్ పట్టణ శాఖ అధ్యక్షులు నరేష్ ,మండల నాయకులుమెట్టుభాస్కర్రెడ్డి,గూడెపుపరమేష్,దావిధ్,కిరణ్,మధు,చారి,పరమేష్,నరేష్,కిరణ్,నరేందర్,అయోధ్యా,మహేష్,వెంకటేష్,సూర్య,నరేందర్,ప్రశాంత్,బాబురావు,రమేష్ తదతరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్