ఆసరా పింఛన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న ఇటిక్యాల ఎంపీపీ జి .స్నేహ శ్రీధర్ రెడ్డి

Submitted by sridhar on Tue, 06/09/2022 - 14:07
Itikyala MPG Sneha Sridhar Reddy who participated in Asara pension distribution program

(ప్రజా జ్యోతి) సెప్టెంబర్.6 అలంపూర్:ఇటిక్యాల మండలం సాసనూల్ గ్రామ పంచాయతి ఆసరా పింఛన్ అర్హులైన లబ్దిదారులకి ఇటిక్యాల ఎంపీపీ జి. స్నేహ శ్రీధర్ రెడ్డి  చేతుల మీదుగా అందచేయడం  జరిగిందిఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్.మల్లన్న  .మాజీ సర్పంచ్.జయరామయ్య బాబు రెడ్డి . ఉపసర్పంచ్ వీరన్న . పంచాయతీ కార్యదర్శి.కౌసల్య .తెరాస కార్యకర్తలు మరియు ఆసరా లబ్దిదారులు పాల్గొన్నారు.