అచ్చంపేట సెప్టెంబర్ 18 ప్రజా జ్యోతి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారానికి 56వ రోజుకు చేరింది అచ్చంపేట నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో వీఆర్ఏలు తహసిల్దార్ కార్యాలయాల్లో విధులను బహిష్కరించి సమ్మె కార్యక్రమం చేపడుతున్నారు ఇప్పటివరకు ప్రభుత్వం తమ గురించి పట్టించుకున్న పాపాన పోలేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా వీఆర్ఏల ప్రమోషన్లు గౌరవేతనాలు పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చలనం లేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్యన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వీఆర్ఏల సంఘం నాయకులతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వారు అన్నారు ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు జహంగీర్ వెంకటయ్య తిరుపతమ్మ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్సమ్మెలో కూర్చున్న వీఆర్ఏలు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్