ఘనంగా సమైక్యత దినోత్సవం

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 16:58
Happy Unity Day

తెలకపల్లి, సెప్టెంబర్ 17 (ప్రజాజ్యోతి):  మండలంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ కొమ్ము మధు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ తబితారాణి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు కార్యక్రమంలో  ఎంపీటీసీలు ఆర్ రమేష్ లక్ష్మమ్మ విజయలక్ష్మి ఉప సర్పంచ్ కృష్ణ రైతుబంధు అధ్యక్షులు మాధవరెడ్డి ఉప తహసిల్దార్ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.