వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) ; వెంకటాపురం మండలం లోని ముక్కునూరుపాలెం గ్రామంలో ని హెచ్ సిఎస్ చైల్డ్ కేర్ సెంటర్ లోని 75 మంది నిరుపేద విద్యార్థినీ విద్యార్థులకు బియ్యం, నిత్యావసర సరుకులు గిఫ్ట్ ప్యాకెట్లును జడ్పీటిసి పాయం రమణ చేతులు మీదుగా పంపిణీ చేశారు.. ఈ సదర్భంగా జడ్పీటిసి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని తమ పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకరావాలని కోరారు. హోప్ చారిటబుల్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఇలాంటి కార్యక్రమం లో పాల్గొనడం ఆనందం గా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇంఛార్జి పున్నం సోలమన్, సిబ్బంది, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు మరియు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్