తెలకపల్లి, సెప్టెంబర్ 19 (ప్రజాజ్యోతి ): మండల కేంద్రంలో వీఆర్ఏలు నిర్వహిస్తున్న సమ్మె సోమవారం 57వ రోజుకు చేరింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు గతంలో స్థానికంగా పనిచేసిన కొందరు వీఆర్వోలు దీక్షలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు కార్యక్రమంలో జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి కే అంజనేయులు మండల జేఏసీ చైర్మన్ అశోక్ కో చైర్మన్ ఇబ్రహీం ప్రధాన కార్యదర్శి రాము సాయి బాలమ్మ సుల్తాన్ సైదులు భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్