ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 29 సెప్టెంబర్ .//..సూర్యాపేట పట్టణంలోని ఒకటవ వార్డులో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి విగ్రహం వద్ద నిర్వహించిన కుంకుమ పూజ కార్యక్రమంలో కౌన్సిలర్ వేములకొండ పద్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నపూర్ణాదేవి అంటే ఓ ఇల్లాలిగా, తల్లిగా కుటుంబంలో మహిళకు ఉండే పాత్రను చాటి చెప్పే అవతారమని తెలిపారు. అన్నపూర్ణ దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే సర్వ వ్యాధులు, బాధలు తొలగిపోతాయని పేర్కొన్నారు.
- 6 views