చిట్యాల ప్రజా జ్యోతి సెప్టెంబర్ 22, మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు అల్లం రవీందర్, మాజీ ఉపసర్పంచ్ అల్లం తిరుపతి ల తండ్రి అల్లం వెంకట్ నర్సు ఇటీవల మృతి చెందగా గురువారం శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట జడ్పిటిసి గొర్రె సాగర్,మండల అధ్యక్షులు ఆరేపల్లి మల్లయ్య,నాయకులు పిట్ట సురేష్, కొక్కుల సదానందం, గుండ రవీందర్, చిలుముల రమణాచారి, కటుకూరి నరేందర్ లో ఉన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్