చిట్యాల సెప్టెంబర్ 20(ప్రజాజ్యోతి).. కల్లు గీత వృత్తి చేసే వారందరికీ వయస్సుతో నిమిత్తం లేకుండా పెన్షన్ ఐదు వేలు ఇవ్వాలని ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పామనుగుల్ల అచ్చాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో మంగళవారం నాడు సంఘం సమావేశం జరిపి మహా సభల కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా అచ్చాలు మాట్లాడుతూ ఈ నెల 26 వ తేదీ న చండూరు లో జరుగుతున్న కల్లు గీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా ద్వితీయ మహాసభలు జయప్రధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్ష కార్యదర్శి లు మామిడి హన్మంతు,గునగంటి క్రిష్ణయ్య,మండల నాయకులు బూరుగు శీను,స్వామి,శ్రీధర్,భూపతి వెంకన్న,గుడుగుంట్ల నాగయ్య,మాద సత్యనారాయణ,గునగంటి యాదయ్య,మల్లేషం,కట్టగూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్