అలంపూర్,(ప్రజాజ్యోతి)సెప్టెంబర్29: ఐజ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కే పౌల్,కొద్ది రోజుల క్రితం కరెంట్ షాక్ కు గురికావడం తో,చికిత్స నిమిత్తం కర్నూల్ లోని, మెడి కవర్ హాస్పటల్ లో,చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యుడు డాక్టర్ వియం.అబ్రహం, హాస్పటల్ కు వెళ్లి వారిని పరామర్శించి అక్కడున వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు, అనంతరం సీఎం సహాయ నీది ద్వార సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు,ఎమ్మెల్యే వెంట కొత్తపల్లి సర్పంచ్ గోపాల కృష్ణ, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు ఉన్నారు.
- 2 views