తిరుమలగిరి సెప్టెంబర్ 8 (ప్రజా జ్యోతి) తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో *మోడల్ స్కూల్ పసునూర్ కు చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ లో ప్రధమ సంవత్సరం లో Bipc లో 440 మార్కుల కు గాను 437 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన కె.సంధ్య ను మరియు MPC లో 470 మార్కుల గాను 464 మార్కులతో స్టేట్ 4th ర్యాంక్లు సాధించిన కె.హారిక, బి.స్నేహాలత లను తుంగతుర్తి శాసనసభ్యులు శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్ గారు విద్యార్థులను సన్మానం చేసి అభినందించి, ముగ్గురు విద్యార్థులకు తనవంతు సాయంగా ఒక్కొక్కరికి రూ.10000/- చొప్పున రూ.30,000/- (ముప్ఫై వేల రూపాయలు) ఆర్థిక సహాయం చేసారు.ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్