కాన్పూర్ లో సీటు రావడం అభినందనీయం: జిల్లా కలెక్టర్

Submitted by Thirumal on Thu, 29/09/2022 - 11:11
Getting a seat in Kanpur is commendable: District Collector

గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:-  జోగులాంబ గద్వాల జిల్లా నుండి  అల్ ఇండియాలో జెఈ అడ్వాన్సులో 232 ర్యాంకు ను సాదించడం ఆభినందనీయమని  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు,బుధవారం కలెక్టర్ చాంబర్ లో జోగులాంబ గద్వాల్ జిల్లా  నుండి అల్ ఇండియాలో జెఈ అభినందించి పుస్తకం అందజేశారు జిల్లాకు చెందిన  ఉపాద్యాయులు లక్ష్మయ్య శెట్టి, ప్రశాంతి ల కుమారుడు సాయి నిఖిల్  చదువుతో పాటు స్పోర్ట్స్  అన్నింటిలో ముందు ఉండాలని అన్నారు,   7వ తరగతి వరకు విశ్వబారతి స్కూల్ 09,10 మరియు ఇంటర్ వరకు  శ్రీ చైతన్యలో చదివానని కోచింగ్ ఇచ్చారని కలెక్టర్ కి తెలిపారు, కాన్పూర్ నందు సీటు రావడం అభినందనీయమని నార్త్ ఇండియన్స్ ఉంటారని, బాగా మాట్లాడగలగాలి అని విద్యార్థికి సూచించారు నాలుగు సంవత్సరాలు కంప్యుటర్ సైన్సు మీద దృష్టి పెట్టాలి అందరు గర్వపడే విదంగా చదవాలని సాయి నిఖిల్ ను జిల్లా కలెక్టర్ అభినందించారు.