మృతి చెందిన వాటర్ మెన్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత..

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:55
Financial assistance will be given to the family of the deceased waterman.

అచ్చంపేట సెప్టెంబర్ 21 ప్రజా జ్యోతి.   బల్మూర్ మండలంలోని కొండనాగుల గ్రామపంచాయతీలో వాటర్ మెన్ గా పనిచేస్తున్న ఆంజనేయులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు కాగా అతని కుటుంబానికి బుధవారం జామా మసీద్ తరపున పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది జామ మసీద్ అధ్యక్షులు డాక్టర్ అబ్బాస్ డిప్యూటీ సర్పంచ్ ఎండి యూసుఫ్ జమీరుద్దీన్ సమీర్ డాక్టర్ ఇద్రిస్ నదీమ్ సాదిక్ నజీర్ బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తున్న నాయకులు.