మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Submitted by srinivas on Thu, 29/09/2022 - 10:48
Financial assistance to the family of the deceased

గణపురం,సెప్టెంబర్28 ప్రజాజ్యోతి :  మండలంలోని  బుద్దారం గ్రామానికి చెందిన పోలు సారంగం ముదిరాజ్ ఇటీవల మృతి చెందాగా అతని కుటుంబ సభ్యులను ముదిరాజ్ మహాసభ నాయకుడు బోయిని సాంబయ్య ముదిరాజ్  పరామర్శించి 50 కేజీల బియ్యం తో పాటు ఆర్ధిక సహాయం అందించాడు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ గ్రామకమిటి అధ్యక్షులు మాల రమేష్, కుల పెద్దమనిషి మాలవేణి సారంగం లు పాల్గొన్నారు.