గణపురం,సెప్టెంబర్28 ప్రజాజ్యోతి : మండలంలోని బుద్దారం గ్రామానికి చెందిన పోలు సారంగం ముదిరాజ్ ఇటీవల మృతి చెందాగా అతని కుటుంబ సభ్యులను ముదిరాజ్ మహాసభ నాయకుడు బోయిని సాంబయ్య ముదిరాజ్ పరామర్శించి 50 కేజీల బియ్యం తో పాటు ఆర్ధిక సహాయం అందించాడు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ గ్రామకమిటి అధ్యక్షులు మాల రమేష్, కుల పెద్దమనిషి మాలవేణి సారంగం లు పాల్గొన్నారు.
- 4 views