నాగారం ప్రజా జ్యోతి సెప్టెంబర్ 16. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల రాజ్యాధికారం కొరకై డాక్టర్ శారదన్ మహారాజ్ చేపట్టిన పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ఆరు నెలలు పాటు 3500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యాత్రకు మద్దతుగా శుక్రవారం డి.ఎస్.పి నాగారం మండల కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో జే త్రీ జిల్లా కోఆర్డినేటర్ విజయరామరాజు, మహారాజ్ డిఎస్పీ మండల అధ్యక్షులు భాస్కర్ మహారాజ్, ఉపాధ్యక్షులు నాగార్జున మహారాజ్ మండల కార్యదర్శి నాగరాజు, శ్రీనివాస్ మహారాజ్, కోశాధికారి లక్ష్మణ్ మహారాజు, తిరుపతి మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్