మైనర్ బాలిక మృతి

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 13:05
Death of a minor girl

వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి) . ములుగు జిల్లా,వెంకటాపురం మండలం లోని మంగువాయి గ్రామానికి చెందిన తాటి రత్న కుమారి అనే మైనర్ బాలిక  అనుమానాస్పద స్థితిలో మృతిబాలిక మృతికి బొగ్గుల శివాజీ అనే యువకుడి పై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.