ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 26 సెప్టెంబర్ .///..దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సూర్యాపేట పట్టణంలోని 23వ వార్డు రాజీవ్ నగర్ లో శ్రీ స్వర్ణ కవచలాం కృత దుర్గాదేవి గా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన వారిలో గోనె విజయ, రేబేల్లి సుజాత కడియం విజయ, బుక్క విజయ ,రమ్య ఉన్నారు. అనంతరం అమ్మవారు రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నారు.
- 2 views