ముఖ్యమంత్రి కేసీఆర్ కు గిరిజనులు పాలాభిషేకం

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 11:37
Chief Minister KCR was blessed by tribals

పెన్పహాడ్ సెప్టెంబర్ 19 (ప్రజా జ్యోతి):  ముఖ్యమంత్రి  కెసిఆర్  గిరిజనుల కొరకు 10% రిజర్వేషన్ పెంపుగిరిజన బంధు పథకంపోడు భూముల సమస్య పరిష్కారంప్రకటించినందుకు రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట శాసనసభ సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు మండలం ఎంపీపీ నెమ్మది బిక్షం, జడ్పిటిసి మామిడి అనిత అంజయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి యుగంధర్, మండల ఎస్ టి సెల్ అధ్యక్షులు చిత్తరంజన్ నాయక్ ఆధ్వర్యంలో పెన్ పహాడ్ మండల పరిధిలోని గిరిజన సోదర సోదరీమణులు ముఖ్యమంత్రి కి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేయడానికి అధిక సంఖ్యలో  ర్యాలీగా వెళ్లారు.