పాలక వీడు,సెప్టెంబర్15(ప్రజా జ్యోతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సెప్టెంబర్ 17, నా హైదరాబాదులో ప్రారంభించబోయే సేవాలాల్ బంజారా భవన్, కొమరం భీమ్ ఆదివాసి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కే సి ఆర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ట్రై కార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, పిలుపుమేరకు అదేవిధంగా హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం హుజూర్నగర్ నియోజకవర్గంలోని గిరిజన ప్రజా ప్రతినిధులు ఉద్యోగులు ,మేధావులు ,పార్టీలకు అతీతంగా సెప్టెంబర్ 17న జరగబోయే గిరిజన సభకు హుజూర్నగర్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని పాలకీడు మండలంలోని ఎస్టీ సెల్ అధ్యక్షుడు బండావత్ రామారావు, ఏఐబిఎస్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమావత్ నరి నాయక్, జాన్పాడుదర్గా గ్రామ పార్టీ అధ్యక్షుడు భూక్యా రాజశేఖర్ నాయక్ బెట్ట తండా వైస్ సర్పంచ్ లావుడియా నాగేశ్వరావు కోరినారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్