గ్రామ అధ్యక్షులు గా వట్టేపు జీవన్ ప్రధాన కార్యదర్శి మెక్కొండ మహేష్
నేరేడు చర్ల, సెప్టెంబర్ 23(ప్రజా జ్యోతీ): నేరేడుచర్ల మండలం పరిధిలోని పత్తేపురం గ్రామ బి ఎస్పి కమిటీ నీ శుక్రవారం ఎంపిక చేసిన బి ఎస్పి నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్. అనంతరం నవీన్ మాట్లాడుతూబహుజన రాజ్యం సాధించి బానిస బతుకులు మారుస్తాం అని అన్నారు. బహుజన రాజ్యాన్ని సాధించేంత వరకు అలుపు సొలుపు లేకుండా నిరంతరం బహుజన స్థాపన కోసం కృషిచేస్తున్న డాక్టర్ఆర్.ఎస్ ప్రవీణ్ మార్అడుగుజాడల్లో నడుస్తూ బహుజన రాజ్యం సాధించేంతవరకు విశ్రమించేది లేదు వెనకడుగు వేసేదే లేదు అని బహుజన మేలుకో రాజ్యాన్ని ఏలుకో అని పిలుపు నీచ్చారు .ఇట్టి కార్యక్రమం లో పత్తేపురం గ్రామ అధ్యక్షులు గా వట్టేపు జీవన్ ప్రధాన కార్యదర్శి గా మెక్కొండ మహేష్ ఉపాధ్యక్షలు గా మచ్చ తరుణ్ నీ ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఉపాధ్యక్షలు జలకర రామస్వామి, నియోజకవర్గ ట్రెజరర్ సయ్యద్ హుస్సేన్ నేరేడుచర్ల పట్టణ అధ్యక్షులు కర్రీ సతీష్ రెడ్డి, తక్కెల్ల నాగార్జున,మండల కన్వీనర్ లు పెదపంగ సురేష్ బాబు, వాస కర్ణాకర్, సీనియర్ నాయకులు మచ్చ బిక్షం, పల్లె సతీష్, తదితరులు పాల్గొన్నారు
- 3 views