కాజీపేట, సెప్టెంబర్19 (ప్రజాజ్యోతి),.../ మడికొండ సెయింట్ మ్యాథ్యూస్ హై స్కూల్ లో సోమవారం మడికొండ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జయరాజు, కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలు, వివిధ అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ జయరాజు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్కూలుకు కాలినడకన వచ్చేవారు ఎడమవైపే నడవాలని, తల్లిదండ్రులు బండిమీద తీసుకువచ్చే అప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులందరూ అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. అలాగే తమ తోటి విద్యార్థి పట్ల ప్రేమ కలిగి ఉండాలని, ఏ సమస్య వచ్చినా 100 నెంబర్ కు డయల్ చేయాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ మ్యాథ్యూస్ స్కూల్ యాజమాన్యం, సిబ్బంది, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్