మద్దిరాల మండలంసెప్టెంబర్ 5(ప్రజా జ్యోతి) మద్దిరాల మండల కేంద్రంలోని రామచంద్రాపురం గ్రామంలో ఈరోజు రైతులకు వరి సాగులో తడి పొడి విధానం గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ వెలుగు ఎంకన్న మరియు ఎంపీటీసీ నాగవల్లి శ్రీలత శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రైతులందరూ ఈ విధానాన్ని పాటించి వాతావరణ కాలుష్య కారకమైన మితిన్ వాయును తగ్గుదలవేసి ప్రపంచ పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతాము అలాగే ఈ విధానంలో రైతుకు ఎలాంటి నష్టం లేదు పైగా వరిలో వేరు వ్యవస్థ బలంగా ఉండి చేను కింద పడకుండా ఉంటుంది పూర్తిగా తగ్గుతాయి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది పైగా రైతులకు ఎకరానికి 800 రూపాయలు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది కనుక మనమందరం కూడా ఈ పద్ధతిని అవలంబించి విజయవంతం చేద్దాం అని అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్స్ బూర్గుల బొందయ్య మరియు చామకూరి శరత్ రైతులు జ్ఞాన సుందర్ తెలుగు అంజయ్య 50 మంది రైతులు పాల్గొన్నారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్