హనుమకొండ, సెప్టెంబర్16 (ప్రజాజ్యోతి) . ఈ నెల 19 నుండి 26 వరకు ఖాజిపేట దర్గా ఉర్సు ఉత్సవాలు జరుగనున్న సందర్భంగా శుక్రవారం ఉత్సవాల నిర్వహణ నోడల్ అధికారి అనిసుర్ రషీద్, ఇతర ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటించి అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగ కుండా నీటి సరఫరా, సరియైన లైటింగ్ ఏర్పాటు తో పాటు సివిల్ పనుల పూర్తి చేసేలా ఆదేశించడం జరిగిందని,అన్ని విభాగాల సిబ్బంది సమన్వయం తో ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సి ఎం హెచ్ ఓ డా.జ్ఞానేశ్వర్, డి.సి.జోనా, అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ ఏ.శ్రీనివాస్, ఈ.ఈ.లు రవికుమార్, సంజయ్ కుమార్, డి.ఈ.సంతోష్ బాబు, సానిటరీ సూపర్ వైజర్ పసునూరి భాస్కర్, సానిటరీ ఇన్స్పెక్టర్ లు కరుణాకర్,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్