గుర్రంపోడ్:సెప్టెంబర్ 18(ప్రజా జ్యోతి)../ బీసీ యువజన సంఘం నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన నకినబోయిన సతీష్ ముదిరాజ్ ను నియమించినట్లు బీసీ యువజన సంఘం నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు మోర మధు యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ లు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రేపాకుల ఆంజనేయులు యాదవ్, విద్యార్థి సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు జోగు రమేష్ ముదిరాజ్,లాలయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్