విద్య వాలంటీర్లకు వేతనాలు అందజేత

Submitted by Upender Bukka on Fri, 16/09/2022 - 11:40
Wages for education volunteers

నాగారం ప్రజా జ్యోతి 15సెప్టెంబర్  . రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాతృమూర్తి గుంటకండ్ల సావిత్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగారం మండలంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యా వాలంటరీగా పనిచేస్తున్న రవినా కు రెండు నెలల వేతనాన్ని జగదీశ్ రెడ్డి తండ్రి చంద్రారెడ్డి, వైస్ ఎంపిపి మనిమాల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి మల్లయ్య, ఉపాధ్యాయులు వెంకట మల్లు, వీరేష్ పాల్గొన్నారు.