నాగారం ప్రజా జ్యోతి 14 సెప్టెంబర్ .. విద్యార్థులు మాతృభాషతో పాటు జాతీయ భాష పై పట్టు సాధించాలని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ అన్నారు. హిందీ భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని పసునూరు మోడల్ పాఠశాలలో హిందీ భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి, ఉన్నత శిఖరాలకు చేరుకొని కన్న తల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో హిందీ భాషా ఉపాధ్యాయుడు నాగరాజు శ్రీనివాస్ రాజేందర్ కార్తీక్, విద్యార్థులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్