స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 21 ( ప్రజాజ్యోతి ) :- ఘనపూర్ మండలంలోని చాగల్ గ్రామంలో పింగిలి కిష్టారెడ్డి భార్య విమల దేవి బుధవారం ఉదయం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు పోగుల సారంగపాణి వారి పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారితో పాటు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇనుగాల నరసింహారెడ్డి, మున్నూరు కాపు సంఘం నాయకులు, గాండ్ల సమ్మయ్య, సౌదరాపల్లి, సంపత్, టీఆర్ఎస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు పొన్న రాజేష్, సోన్నయిల శ్రీను, ఇతర నాయకులు, పార్టీ శ్రేణులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్