గుర్రంపోడ్:సెప్టెంబర్ 07(ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 11వ తేదీన హాలియాలోని లక్ష్మీ నరసింహ గార్డెన్ నందు అఖిలభారత బంజారా సేవా సంఘం మరియు ఇతర సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ ట్రైకం చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్ సన్మాన సభను విజయవంతం చేయాలని లంబాడా హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి వడిత్య నాగరాజు నాయక్ పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించబడిన సమావేశంలో వడిత్య నాగరాజు నాయక్ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత బంజారా సేవా సంఘం నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు బిక్షా నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు రవి నాయక్, గుర్రంపోడు మండల అధ్యక్షుడు రమణ నాయక్,ప్రధాన కార్యదర్శి యాదగిరి నాయక్,కార్యకర్తలు భోజ్యా నాయక్,లక్పతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్