రాంచందర్ నాయక్ సన్మాన సభను విజయవంతం చేయాలి: వడిత్య నాగరాజు నాయక్.

Submitted by Sathish Kammampati on Wed, 07/09/2022 - 16:05
Ramchander Naik should make Sanmana Sabha a success: Vaditya Nagaraju Naik.

గుర్రంపోడ్:సెప్టెంబర్ 07(ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 11వ తేదీన హాలియాలోని లక్ష్మీ నరసింహ గార్డెన్ నందు అఖిలభారత బంజారా సేవా సంఘం మరియు ఇతర సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ ట్రైకం చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్ సన్మాన సభను విజయవంతం చేయాలని లంబాడా హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి వడిత్య నాగరాజు నాయక్ పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించబడిన సమావేశంలో వడిత్య నాగరాజు నాయక్ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో అఖిలభారత బంజారా సేవా సంఘం నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు బిక్షా నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు రవి నాయక్, గుర్రంపోడు మండల అధ్యక్షుడు రమణ నాయక్,ప్రధాన కార్యదర్శి యాదగిరి నాయక్,కార్యకర్తలు భోజ్యా నాయక్,లక్పతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.