తెరాస పార్టీ ఆధ్వర్యంలో కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Submitted by sudhakar on Fri, 16/09/2022 - 12:01
Palabhishekam for KCR's film under the leadership of Terasa Party


 అడ్డగూడూర్ సెప్టెంబర్ 15 ప్రజా జ్యోతి న్యూస్ .అడ్డ గూడూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర నూతన సెక్రటేరియట్ భవనానికి భారత రత్న డా బాబాసాహెబ్ అంబేడ్కర్  పేరును పెట్టడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ అడ్డగూడూరు మండల కేంద్రంలో కేసిఆర్  చిత్రపటానికి క్షిరాభిషేకం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జెడ్ పి టిసి శ్రీరాముల జ్యోతి అయోధ్య,మండల పార్టీ అధ్యక్షు డు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, జెడ్ పి టి సి కో ఆప్టేడ్ సర్పంచ్ త్రివేణి దుర్గయ్య  జోసెఫ్,ఎంపీటీసీ కో అప్టెడ్ అంతోనీ,గ్రామ శాఖ అధ్యక్షులు దేవగిరి,నిజాం కళాశాల టి ఆర్ ఎస్ వి  అధ్యక్షులు బాలెంల అవినాష్ టిఆర్ఎస్విమండలఅధ్యక్షులురమేష్,నిజాంకళాశాలటిఆర్ఎస్విప్రవీణ్,మద్దిసత్తయ్య,రవి,బాలెంలసాగర్ నర్సిరెడ్డి,సైదులు,నవీన్,పరమేష్బాబురావు,రామకృష్ణ,మల్లేష్,బాబు,సూర్య,మహేష్,లోకేష్,ప్రవీణ్ తదితరులుపాల్గొన్నారు.